ఎండిపోతున్న పల్లె ప్రకృతి వనం

562చూసినవారు
ఎండిపోతున్న పల్లె ప్రకృతి వనం
మొహమ్మద్ నగర్ మండలంలోని అసన్ పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనంలో మొక్కలు ఎండిపోతున్న గ్రామ పంచాయతీ సిబ్బంది పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మొక్కలకు నీరు పట్టి ఎదుగుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్