సుస్థిర పాలన, వికసిత భారత్ బిజెపి లక్ష్యం: ఎమ్మెల్యే

81చూసినవారు
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో భాగంగా జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్ ప్రచార రథాలకు మంగళవారం కామారెడ్డిలో శాసన సభ్యులు, బీజేపీ జహీరాబాద్ ఎన్నికల ఇన్ ఛార్జి కాటిపల్లి వెంకట రమణరెడ్డి పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం జెండా ఊపి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కెవిఆర్ మాట్లాడుతూ.. గ్యారంటీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్