Apr 15, 2025, 06:04 IST/
టిబెట్లో భూకంపం
Apr 15, 2025, 06:04 IST
మధ్య ఆసియా లోని పీఠభూమి ప్రాంతమైన టిబెట్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 3.5గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్సిఎస్) వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మంగళవారం ఉదయం పదకొండు గంటల సమయంలో టిబెట్లో భూప్రకంపనలు సంభవించాయి. వెడల్పు : 28.90, పొడవు : 87.67, 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు ఎన్సిఎస్ ఎక్స్ పోస్టులో పేర్కొంది.