వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

56చూసినవారు
కామారెడ్డి పట్టణంలోని ఆదివారం యంగ్ మాస్టర్ మైండ్ పాఠశాలలో ముందస్తుగా శ్రీకృష్ణాష్టమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. విద్యార్థులు కృష్ణుడు, గోపికల వేషధారణలో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ రంజిత్ కుమార్, డైరెక్టర్లు రజిత, సతీష్ కుమార్, ఉపాధ్యాయులు, చిన్నారులు పాల్గొన్నారు. సోమవారం జరిగే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు శ్రీనివాస నగర్లోని శ్రీకృష్ణ మందిరం, లింగంపల్లి, జంగంపల్లి లోని, గీత మందిరాలు వేడుకలకు ముస్తాబయ్యాయి.

సంబంధిత పోస్ట్