లింగంపేట్ మండలంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్

14892చూసినవారు
లింగంపేట్ మండలంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్
లింగంపేట్ మండల బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. పార్టీ మండల ప్రధాన కార్యదర్శి అట్టెం శ్రీనివాస్ ఆధ్వర్యంలో శెట్ పల్లి గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షుడు మన్నె బాలయ్య, వార్డు సభ్యులు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ సమక్షంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షీతులై కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు చెప్పారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్