కంచర్ల వినాయక మండలిలో పూజలు చేసిన డిఎస్పీ సిఐలు

57చూసినవారు
ఎల్లారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సంస్కృతి సంప్రదాయ పద్ధతులతో నిర్వహించే కంచర్ల వినాయక మండలిని ఆదివారం రాత్రి డిఎస్పీ శ్రీనివాసులు, సీఐ. రవీందర్ నాయక్ సందర్శించారు. ఈ సంధర్బంగా డిఎస్పీ, సిఐ కలిసి మట్టి వినాయకునికి బ్రహ్మణోత్తములు పూజలు చేయించారు. అనంతరం కంచర్ల వినాయకమండలి అధ్యక్షులు కంచర్ల కిషన్ వారిని శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు కంచర్ల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్