ప్రశాంతంగా ముగిసిన గణేష్ నిమజ్జన వేడుకలు

55చూసినవారు
ప్రశాంతంగా ముగిసిన గణేష్ నిమజ్జన వేడుకలు
లింగంపేట మండలంలోని శెట్టిపల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రారంభమై సోమవారం రాత్రి 7 గంటలకు ప్రశాంతంగా పూర్తయింది. నిమజ్జనంలో భాగంగా నిర్వహించిన లడ్డు వేలంలో హనుమాన్ గణేష్ మండలికి చెందిన లడ్డు 15 వేలతో కమ్మరి రమేష్, దుర్గామాత గణేష్ మండలి లడ్డు బందరబోయిన ప్రశాంత్ 5500తో దక్కించుకున్నారు.

సంబంధిత పోస్ట్