పోలీసుల సమక్షంలో గంగమ్మ ఒడికి చేరిన భారీ గణనాథుడు

80చూసినవారు
ఎల్లారెడ్డిలో 18అడుగుల భారీ వినాయకున్ని బుధవారం రాత్రి పోలీసుల సమక్షంలో భారీ క్రేన్ సహాయంతో పెద్ద చెరువులో గంగమ్మ ఒడికి చేర్చారు. మంగళవారం రాత్రి నుండి బుధవారం ఉదయం వరకు అన్ని గణపతులు నిమజ్జనం చేశారు. భారీ వినాయకున్ని మంగళవారం రాత్రి భారీ పోలీస్ బందోబస్తుతో శోభాయాత్ర ప్రారంభమై బుధవారం రాత్రి చెరువుకు చేరుకుంది. చెరువు వద్ద ఎస్ఐ బొజ్జ మహేష్, గణేష్ మండలి సభ్యులు నిమజ్జనం కలిసి నిమజ్జనం చేశారు.