కులవివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త జ్యోతిభా

67చూసినవారు
కులవివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త జ్యోతిభా
కులవివక్షతకు వ్యతిరేకంగా బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన గొప్ప సంఘసంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. గురువారం పట్టణంలో జ్యోతిబాపూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి, వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప మానవతావాది అన్నారు.

సంబంధిత పోస్ట్