రెండు కార్లు ఢీ

61చూసినవారు
రెండు కార్లు ఢీ
ఎల్లారెడ్డి-హైదరాబాద్ రహదారిలోని బూర్గుపల్లి సమీపంలో శనివారం రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఓ కారులో ప్రయాణిస్తున్న పట్టణానికి చెందిన ఓ ప్రముఖ వ్యాపారి గాయపడినట్లు ఆలస్యంగా బయటికి వచ్చింది. రెండు కార్లలో ఉన్న వారు గాయాలతో బయటపడగా, గాయపడిన వారిని హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసం కాగా, కార్లలో ఉన్న ఎయిర్ బ్యాగ్స్ తెర్చుకోవడం వల్ల ప్రాణాలతో బయట పడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్