ఉపాధి హామీ కూలీలకు కూలి 600 రూపాయలు చెల్లించాలి

2260చూసినవారు
బోయినపల్లి మండలం రామన్నపేట గ్రామంలో సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు వేతనం పెంచాలని సిపిఎం కన్వీనర్ గురజాల శ్రీధర్ డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి ఉపాధి కూలీలకు ఈ కేంద్ర ప్రభుత్వం 600 రూపాయలు చెల్లించాలి. అలాగే పని చేస్తున్న ప్రదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకొని పనిచేసే ప్రదేశంలో నీటి వసతి, టెంటు సౌకర్యం, మెడిసిన్ వంటి సౌకర్యాలు కల్పించాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్