బోయినపల్లి: ఈ ప్రాంతాల్లో కరెంట్ కట్

82చూసినవారు
బోయినపల్లి: ఈ ప్రాంతాల్లో కరెంట్ కట్
బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి విద్యుత్ ఉపకేంద్రం పరిధిలోని పలు గ్రామాలకు శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ ప్రశాంత్ శుక్రవారం తెలిపారు. ఉపకేంద్రంలో నిర్వహణ పనుల కారణంగా వెంకట్రావుపల్లి, మల్లాపూర్, మాన్వాడ, నర్సింగాపూర్, కొత్తపేట, కొదురుపాక, వరదవెళ్లి, నిలోజిపల్లి , జగ్గారావుపల్లి గ్రామాలకు శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగునని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్