మృతుని కుటుంబానికి బియ్యం వితరణ

582చూసినవారు
తడగోండ గ్రామ వాస్తవ్యులు మంచాల రమేష్ వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన సమాచారం తెలుసుకున్న యువచైతన్య దీపం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శేఖర్ సేనాపతి దాతల సహకారంతొ మంగళవారం తడగోండ గ్రామానికి వెళ్లి వారి కుటుంబానికి ఫౌండేషన్ ద్వార 50 కిలోల బియ్యం అందజేశారు. రమేష్ కూతురు చదువు కు సంబంధించి నోట్ బుక్స్ స్టడి మెటిరియల్స్ కుడా ఫౌండేషన్ ద్వారా అందజేస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్