నేటి నుంచి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్ర

56చూసినవారు
నేటి నుంచి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్ర
బుధవారం నుంచి చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్ర చేపట్టనున్నారు. ఈ నెల 20, 21, 22 తేదీల్లో కడప, అన్నమయ్య జిల్లాల్లో ఆమె పర్యటించనున్నారు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్‌తో మనోవేదనకు గురై ప్రాణాలు విడిచిన వారి కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. వారికి రూ.3 లక్షల పరిహారం చెల్లించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్