మాదకద్రవ్యాల నిరోధంపై పోలీస్ ఆధ్వర్యంలో ర్యాలీ

74చూసినవారు
మాదక ద్రవ్యాలకు యువత బానిస కావద్దని బోయినపల్లి ఎస్సై పృథ్వీధర్ గౌడ్ పేర్కొన్నారు. బోయినపల్లిలో మాదకద్రవ్యాల నిరోధంపై ఎస్సై పృథ్వీధర్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల మైదానం నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యవంతమైన జీవితం పెంపొదించుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్