పురుగుల మందు తాగిన వ్యక్తి మృతి

11432చూసినవారు
పురుగుల మందు తాగిన వ్యక్తి మృతి
ధర్మారం మండలం బొట్లవనపర్తి గ్రామానికి చెందిన తూడి శంకర్ (43) అనే వ్యక్తి ఈనెల 23న తన పొలం వద్ద పురుగుల మందు తాగాడు. వెంటనే అతడిని వైద్యం కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా, అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం మృతి చెందాడు. మద్యానికి బానిసై మత్తులో ఏదో పురుగుల మందు తాగినట్లు మృతుడి భార్య భాగ్యలక్ష్మి దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ధర్మారం ఎస్ఐ టి. సత్యనారాయణ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్