ఆదర్శ విద్యాలయం ప్రిన్సిపల్ బదిలీ

57చూసినవారు
ఆదర్శ విద్యాలయం ప్రిన్సిపల్ బదిలీ
ధర్మారం ఆదర్శ విద్యాలయం ప్రిన్సిపల్ మన్నె దీనా శనివారం బదిలీ అయ్యారు. ప్రిన్సిపల్ గా గత 12 సంవత్సరాలుగా విధులు నిర్వహించిన మన్నే దీన సొంత జిల్లా సంగారెడ్డికి బదిలీ అయ్యారు. 2013 జులై 9న ప్రిన్సిపల్ గా బాధ్యతలు స్వీకరించి సుదీర్ఘకాలం పని చేశారు. ఇటీవల టీచర్స్ డే సందర్భంగా పెద్దపెల్లి జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రిన్సిపల్ పురస్కారం అందుకున్నారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఆమె సొంత జిల్లాకు వెళ్తున్నారు.

సంబంధిత పోస్ట్