ధర్మారం మండల ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా పెద్దపల్లి జిల్లా పౌరసరఫరాల అధికారి ఎ. ప్రేమ్ కుమార్ శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఎంపీపీల పదవీకాలం నిన్నటితో ముగియడంతో స్పెషల్
ఆఫీసర్ గా ప్రేమ్ కుమార్ ను నియమించారు. ఈ కార్యక్రమంలో ధర్మారం మండల ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.