భూతగదాల నేపథ్యంలో వ్యక్తిపై గడ్డపారతో దాడి

63చూసినవారు
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నక్కలపేటలో గురువారం భూతగాదాలతో మూటపల్లి శ్రీనివాస్ పై అతని బాబాయి లక్ష్మణ్ గడ్డపారతో దాడి చేశాడు. అతని పరిస్థితి విషమంగా మారడంతో చికిత్స నిమిత్తం జగిత్యాలకు తరలించారు. బాధితుని వదిన మూటపల్లి రజిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ మహేష్ శుక్రవారం కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు. అయితే పోలీసులు ఈ సంఘటనపై స్పందించడం లేదని గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్