యమధర్మరాజుకు రేపు ప్రత్యేక పూజలు

54చూసినవారు
"భరణి నక్షత్రం" పురస్కరించుకొని ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి అనుబంధ దేవాలయమైన శ్రీ యమధర్మరాజు ఆలయంలో సోమవారం స్వామివారికి అభిషేకం, హారతి, మంత్రపుష్పం కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో సంకటాల శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారి సేవలో పాల్గొనాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్