నర్సరీలను సందర్శించిన జిల్లా పరిషత్ కార్యనిర్వహణ అధికారి

577చూసినవారు
నర్సరీలను సందర్శించిన జిల్లా పరిషత్ కార్యనిర్వహణ అధికారి
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని స్తంభంపల్లి, పాశిగామ గ్రామాలతో పాటు వెల్గటూర్ మండల కేంద్రములోని నర్సరీలను జిల్లా పరిషత్ కార్యనిర్వహణ అధికారి కె రఘువరున్ శనివారం సందర్శించారు. నర్సరీలలోని మొక్కల గురించి, రోజువారి పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ. రానున్న సీజన్ కు అవసరమైన మొక్కలను అందించాల్సిందిగా ఆదేశించారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం మొక్కలకు నీరు పోయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్