బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులకు సన్మానం

1129చూసినవారు
బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులకు సన్మానం
హుజురాబాద్ బార్ అసోసియేషన్ కు జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా గోస్కుల శ్రీనివాస్ , ప్రధాన కార్యదర్శిగా మట్టేల తిరుపతి ఎన్నికయ్యారు ఈ సందర్భంగా మాదిగ మేధావుల ఫోరం సభ్యులు ఆదివారం వారిని హుజురాబాద్ లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ, తనకు వచ్చిన అవకాశాన్ని పేద వర్గాల ప్రజల కోసం వినియోగిస్తానని, పేదవారికి న్యాయం జరగటానికి కృషి చేస్తానని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్