అగ్ని ప్రమాద బాధితులకు న్యాయం చేస్తాం: ప్రణవ్

82చూసినవారు
హుజురాబాద్ పట్టణంలో అగ్నిప్రమాదంలో కాలిపోయిన షాపుల పునర్నిర్మాణానికి కృషి చేస్తానని కాంగ్రెస్ ఇన్చార్జి వొడితల ప్రణవ్ అన్నారు. గత అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని ఆయన పరిశీలించారు. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులకు సూచించారు. బాధితులకు ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని, బాధితులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్