బ్లడ్ క్యాన్సర్..యువతి మృతి

21802చూసినవారు
బ్లడ్ క్యాన్సర్..యువతి మృతి
బ్లడ్ క్యాన్సర్తో 22 ఏళ్ల యువతి మరణించిన ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. సదరు యువతిని గత వారం క్రితం అనారోగ్య కారణాలతో మెట్పల్లిలోని ఓ దవాఖానాకు తీసుకెళ్లగా.. పరిస్థితి విషమించడంతో ఆమెను వరంగల్ ఎంజీఎం హాస్పిటల్కు తరలించారు. అక్కడి నుంచి నిజామాబాద్ తరలించి ట్రీట్మెంట్ అందించగా.. కొద్దిసేపటికి కింద తుది శ్వాస విడిచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్