24 లక్షల విలువ గల మద్యం పట్టివేత

1079చూసినవారు
24 లక్షల విలువ గల మద్యం పట్టివేత
జగిత్యాల జిల్లాలో ఎన్నికల్ కోడ్ అమలులో ఉన్నందున 18 మార్చి 2024 నుండి 17 ఏప్రిల్ 2024 వరకు తనిఖీలు నిర్వహించి రూ. 24, 80, 945 విలువ గల మద్యాన్ని పట్టుకున్నామని జగిత్యాల జిల్లా ఎక్సైజ్ అధికారి సత్యనారాయణ గురువారం ఒక ప్రకటనలొ తెలిపారు. అక్రమ మద్యంపై ఫిర్యాదుల కొరకు జిల్లా ఎక్సైజ్ కార్యాలయ కంట్రోల్ రూమ్ పోన్ నెంబర్ 8019108768 నకు ఫోన్ చేసి తెలపాలని సూచించారు.