గాయత్రి మాతను దర్శించుకున్న ఎమ్మెల్సీ

2575చూసినవారు
గాయత్రి మాతను దర్శించుకున్న ఎమ్మెల్సీ
జగిత్యాల పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో గాయత్రి మాత అమ్మవారిని పట్టభద్రుల ఎమ్మెల్సీ, నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంపీ అభ్యర్థిగా టికెట్ కేటాయించగా ఆయన ఎంపిగా తనను గెలిపించాలని గాయత్రి మాతను వేడుకున్నారు. వారి వెంట నాయకులు అడువాల లక్ష్మణ్, గిరి నాగభూషణం, సాయి, తాటిపాముల వినోద్, గౌరీ శ్రీనివాస్ ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్