గుండె పోటుతో పారిశుద్ధ్య కార్మికుడు మృతి

4645చూసినవారు
గుండె పోటుతో పారిశుద్ధ్య కార్మికుడు మృతి
జగిత్యాల జిల్లా బీర్పూర్ గ్రామపంచాయతీలో ట్రాక్టర్ డ్రైవర్ గా, పారిశుద్ధ్య కార్మికునిగా పని చేస్తున్న పూడూరు రవి (45) బుధవారం గుండె పోటుతో మృతి చెందాడు. మృతునికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారి కుటుంబ సభ్యులకు మండల పరిషత్ అధ్యక్షుడు మసర్తి రమేష్, మాజీ సర్పంచ్ గర్షకుర్తి శిల్పా రమేష్, ఉపసర్పంచ్ హరీష్, వార్డు సభ్యులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్