ఎండిన పంటలను పరిశీలించిన జెడ్పీ చైర్ పర్సన్

1902చూసినవారు
ఎండిన పంటలను పరిశీలించిన జెడ్పీ చైర్ పర్సన్
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం భూషణ్ రావు పేట్ లో ఎండిపోయిన పంట పొలాలను జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పాలన నిర్లక్ష్యం వల్లనే వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్ళింది అని ఆరోపించారు. వారి వెంట జెడ్పిటిసి నాగం భూమయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్స్ నాగేశ్వర్ రావు, చెల్లపెల్లి అంజయ్య, వైస్ ఛైర్మెన్స్ నాంపెల్లి లింబాద్రి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్