కోరుట్ల: వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన బీజేపీ సురభి

84చూసినవారు
కోరుట్ల: వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన బీజేపీ సురభి
కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో నూతన ఆర్వో వాటర్ ప్లాంట్ ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్ ప్రారంభించారు. వారితోపాటు బీజేపీ కోరుట్ల మండల అద్యక్షులు పంచరి విజయ్ కుమార్, బీజేపీ నాయకులు వివిధ మోర్చాల పదాధికారులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్