యువతి వివాహానికి పుస్తె మట్టెలు అందజేత

2257చూసినవారు
యువతి వివాహానికి పుస్తె మట్టెలు అందజేత
మల్లాపూర్ మండలం కొత్త దామరాజపల్లి గ్రామానికి చెందిన నిరుపేద యువతి అందే స్వప్న వివాహానికి ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ వారు చేయూతను అందించారు. పెళ్లికి కావలసిన పుస్తె మట్టెలు, పెళ్లి కూతురికి పట్టు చీర, 25 కిలోల బియ్యం తదితర వస్తువులను గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్