ఓటర్ అవగాహన సదస్సు కార్యక్రమం

63చూసినవారు
ఓటర్ అవగాహన సదస్సు కార్యక్రమం
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణ మున్సిపల్ కమిషనర్ టి మోహన్, మెట్ పల్లి తహసిల్దార్ ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ఓటర్ అవగాహన సదస్సు నిర్వహించి పోలింగ్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి ఓటర్లకు ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్ చార్జి సానిటరీ ఇన్స్పెక్టర్ గుర్రం రత్నాకర్, మున్సిపల్ ఉద్యోగులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్