ఎరువుల దుకాణంలో దుండగుల చోరీ

80చూసినవారు
ఎరువుల దుకాణంలో దుండగుల చోరీ
శంకరపట్నం మండల కేంద్రంలోని మన గ్రోమోర్ ఎరువుల దుకాణంలో గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఇందులోని రూ. 38, 746 నగదు, 46 వేల 717 రూపాయల విలువగల పెస్టిసైడ్స్ చోరీకి గురైనట్లు గ్రోమోర్ కేంద్ర మేనేజర్ రాయిని సతీష్ తెలిపారు. లాకర్ ని ఎత్తుకెళ్లి చెట్లపొదల్లో పడవేసినట్లు గుర్తించారు. పోలీసుల దర్యాప్తు బృందం వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్