ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవంలో ఎమ్మెల్యే పూజలు

77చూసినవారు
ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవంలో ఎమ్మెల్యే పూజలు
జూలపల్లి మండలం కుమ్మరికుంట గ్రామంలో శ్రీశ్రీశ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ చతుశ్కుండాత్మక త్రిరాత్ర ఆలయ శిఖర ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవంలో బుధవారం పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు పాల్గొని ఆలయంలో సీతారామచంద్ర స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్