సోచ్ ఫౌండేషన్ కు విద్యార్థుల విరాళం

1054చూసినవారు
హైదరాబాద్ ఇంట్రాడ్ సోచ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల గాయత్రి విద్యానికేతన్ లో అంధ కళాకారులచే నిర్వహించిన సంగీత విభావరి నిర్వహించగా, పాఠశాల విద్యార్థులు రూ. 51, 550 సేకరించారు. గురువారం సోచ్ ఫౌండేషన్ ప్రతినిధికి విద్యా సంస్థల కరస్పాండెంట్ అల్లెంకి రజనీ శ్రీనివాస్ విద్యార్థులు సేకరించిన రూ. 51550 అందజేశారు. ఈకార్యక్రమంలో ప్రిన్సిపాల్ విజయ్, రజియుద్దీన్, నవీన్, స్రవంతిలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్