ఎల్ఆర్ఎస్ రుసుంపై మున్సిపల్ ఆఫీస్ ముందు బిఆర్ఎస్ ధర్నా

533చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎల్ఆర్ఎస్ రుసుం విధానాన్ని వ్యతిరేకిస్తూ, బుధవారం రామగుండం కార్పోరేషన్ కార్యాలయం ముందు బిఆర్ఎస్ శ్రేణులు నిరసన ధర్నా చేపట్టారు. ఎల్ఆర్ఎస్ రుసుం తోలగించి ఉచితంగా చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అభిషేక రావు కార్పొరేటర్లు కల్వచర్ల కృష్ణవేణి, కవిత సరోజినీ తో పాటు బిఆర్ఎస్ నాయకులు అచ్చె వేణు, మెతుకు దేవరాజు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్