బాధితుల పిర్యాదులపై వెంటనే స్పందించాలి: సీపీ

1059చూసినవారు
బాధితుల పిర్యాదులపై వెంటనే స్పందించాలి: సీపీ
సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రియ పరిశోధనతో సమగ్ర విచారణ చేపట్టి నేరాల నియంత్రణ చేసి చట్టపరంగా సమగ్ర సాక్ష్యాధారాలతో నేరస్థులకు శిక్ష పడేవిధంగా కృషి చేయాలని రామగుండం పోలీస్ కమీషనర్ ఎం శ్రీనివాస్ అధికారులకు
సూచించారు. శనివారం పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలోనీ డీసీపీ లు, ఏసీపీ లు, సీఐ, పోలీస్ స్టేషన్ ఎస్. హెచ్. ఓ అధికారులతో కమీషనరెట్ కార్యాలయంలో పలు పెండింగ్ కేసులపై సమీక్షా నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్