పోలీస్ అధికారులకు సీపీ అత్మీయ వీడ్కోలు

1525చూసినవారు
పోలీస్ అధికారులకు సీపీ అత్మీయ వీడ్కోలు
పోలీసు శాఖలో గత 35 సంవత్సరాలుగా అమూల్యమైన సేవలు అందించి పదవి విరమణ పొందుతున్న ఎఎస్ఐ వెంకటేశ్వర్ రావు, హెడ్ కానిస్టేబుల్ సత్తయ్య, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ పి. అంజయ్య, హెడ్ కానిస్టేబుల్ ఎం. డి అజిజ్ బేగ్ లను శనివారం సీపీ ఘనంగా సత్కరించారు. సిపి ఆఫీస్ లో జరిగిన ఆత్మీయ వీడ్కోలు సమావేశంలో పదవి విరమణ పొందిన ఉద్యోగులను ఉద్దేశించి సిపి మాట్లాడుతూ, పోలీస్ శాఖల వారు చేసిన సేవలను అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్