మరో 3నెలల్లో నైనీ బ్లాక్ బొగ్గు: సింగరేణి సి&ఎండి

66చూసినవారు
మరో 3నెలల్లో నైనీ బ్లాక్ బొగ్గు: సింగరేణి సి&ఎండి
సింగరేణి సంస్థ ఒడిశా రాష్ట్రంలో చేపట్టిన నైనీ బొగ్గు గని నుంచి మరో 3నెలల్లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభమయ్యే విధంగా సంస్థ ఛైర్మన్, ఎండీ ఎన్. బలరామ్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. సోమవారం ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ జెనాతో ప్రత్యేకంగా సమావేశమై నైనీ బ్లాక్ కు సంబంధించి అన్ని అనుమతులపై చర్చించారు. రెండో దశ అటవీ నిబంధనలకు అనుగుణంగా సింగరేణి చర్యలు తీసుకుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్