బొగ్గు గనులపై నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన టీబీజీకేఎస్

65చూసినవారు
బొగ్గు గనులపై నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన టీబీజీకేఎస్
బొగ్గు బ్లాకుల వేలానికి వ్యతిరేకంగా టీబీజీకేఎస్ ఇచ్చిన పిలుపుమేరకు సోమవారం టీబీజీకేఎస్ ఆర్జీ1 ఉపాధ్యక్షుడు వడ్డేపల్లి శంకర్ ఆధ్వర్యంలో కార్మిక లోకం నల్ల బ్యాడ్జీల ధరించి తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. ఆర్జీ1 జీఎం కార్యాలయంలో ఉద్యోగులతో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామమూర్తి మాట్లాడుతూ, కాంగ్రెస్, బిజెపి సింగరేణి సంస్థను బొంద పెట్టడానికి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్