అమ్మో..మొసళ్ళు ఉన్నాయి జాగ్రత్త..

2600చూసినవారు
అమ్మో..మొసళ్ళు ఉన్నాయి జాగ్రత్త..
పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కుక్కలగూడూర్ గ్రామంలో మొసళ్ళు కలకలం రేపుతున్నాయి. గ్రామంలోని డ్యాం నీటిలో మొసళ్ళు తిరుగుతున్నట్లు గ్రామస్థుల సమాచారం మేరకు అటవీశాఖ శుక్రవారం హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేసింది. రానున్న రోజుల్లో సమ్మక్క-సారలమ్మ జాతర ఉన్నందున భక్తులు ఈ డ్యాంలోనే స్నానాలు చేస్తారు. కావున జాగ్రత్తగా ఉండాలని గ్రామస్థులు చెప్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్