తప్పిపోయిన బాలుడ్ని తల్లి చెంతకు చేర్చిన పోలీసులు

27363చూసినవారు
తప్పిపోయిన బాలుడ్ని తల్లి చెంతకు చేర్చిన పోలీసులు
సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో తప్పిపోయిన బాలుడ్ని తల్లి చెంతకు పోలీసులు చేర్చారు. షేక్ అనీఫ్ అనే మూడేళ్ల బాలుడు శనివారం సాయంత్రం అంబేద్కర్ రోడ్డులో సతీష్ అనే హెల్పర్ కు కనిపించాడు. సతీష్ ఆ బాలుడ్ని పోలీస్ స్టేషన్ లో అప్పగించాడు. హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్,కానిస్టేబుల్స్ సతీష్,రమేష్ సోషల్ మీడియా సాయంతో తల్లిని గుర్తించారు. బాలుడ్ని జాగ్రత్తగా తల్లికి అప్పగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్