చందుర్తి: అమ్మవారికి ఘనంగా శతదీపారాధన పూజ

78చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో యువసేన యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దుర్గామాత వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక దీపాలంకరణ స్పెషల్ అట్రాక్షన్ గా దర్శనమిస్తుంది. అమ్మవారి కృప అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను మండప నిర్వహకులు వెల్లడించారు. గురువారం రాత్రి శత దీపారాధన పూజ చేసినట్లు మండప నిర్వహకులు తెలిపారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్