ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రణాళికాబద్ధంగా చేయాలి

73చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. శుక్రవారం ఖరీఫ్ సీజన్ 2024 సంబంధించి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లు పై సన్నాహక సమావేశం ఐ. డి. ఓ. సి. సమావేశ మందిరంలో నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్, పిడిడిఆర్డిఏ శేషాద్రి, అగ్రికల్చర్ ఆఫీసర్ అబ్జల్ బేగం, సంబంధిత అధికారులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్