ప్రజాయుద్ధనౌక గద్దర్ విగ్రహ ప్రతిష్టాపన శంకుస్థాపన

59చూసినవారు
ప్రజాయుద్ధనౌక గద్దర్ విగ్రహ ప్రతిష్టాపన శంకుస్థాపన
కథలాపూర్ మండలంలోని భూషణరావుపేట గ్రామంలో ప్రజాయుద్ధనౌక గద్దర్ విగ్రహ ప్రతిష్టాపన భూమి పూజ నిర్వహించనున్నట్లు పూలే అంబేద్కర్ జ్ఞాన వేదిక వ్యవస్థాపకులు సామాజిక తెలంగాణ ధూంధాం రాష్ట్ర అధ్యక్షులు మారంపల్లి రవీందర్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ.. పీడిత ప్రజల గొంతుక ప్రజా యుద్ధనౌక గద్దర్ స్వర్గీయ గద్దర్ అన్న విగ్రహ ప్రతిష్టాపన భూమి పూజ సోమవారం నిర్వహించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్