సొంత గూటికి చేరిన నేతలు

71చూసినవారు
సొంత గూటికి చేరిన నేతలు
ఎంపీ ఎన్నికల సమయంలో కరీంనగర్ లో బీఆర్ పార్టీకి షాక్ తగిలింది. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వేములవాడ రూరల్ ఎంపీపీ బండ మల్లేశం పాటు మరో సీనియర్ నాయకుడు గోపు బాలరాజు బుధవారం బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు బీజేపీలోనే సుదీర్ఘ కాలం కొనసాగిన వీరిద్దరూ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సొంతగూటికి చేరారు.

సంబంధిత పోస్ట్