వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిపై సమీక్ష: మంత్రి కొండా సురేఖ

76చూసినవారు
రాజన్న ఆలయాన్ని మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా అభివృద్ధి చేయాలని అధికారులను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో కలిసి గురువారం సచివాలయం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో సమీక్షా నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్