సిద్ది బుద్ధి వినాయక కళ్యాణం.. తరలివచ్చిన భక్తజనం

61చూసినవారు
వేములవాడ పట్టణంలో ఆదివారం రాత్రి సిద్ది బుద్ధి వినాయక కళ్యాణం ఘనంగా అర్చక స్వాములు చేస్తున్నారు. ఈ కల్యాణ మహా పుణ్య కార్యక్రమాన్ని ఆర్యవైశ్య వాసవి అభ్యుదయ సంఘం సభ్యులు భక్తి శ్రద్ధలతో ప్రజలందరినీ భాగాస్వామ్యులు చేశారు. అధిక సంఖ్యలో మంటపానికి భక్తులు రావడంతో సందడి వాతావరణం నెలకొంది. సిద్ధి బుద్ధి వినాయక కళ్యాణం వినాయక చవితి పర్వదినం సందర్భంగా చెయ్యడం ఎంతో పుణ్య ఫలాలు లభిస్తాయని అర్చకులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్