సరైన పత్రాలు చూపెట్టి వాహనాలు తీసుకుపోవాలి: ఎస్పి

65చూసినవారు
సరైన పత్రాలు చూపెట్టి వాహనాలు తీసుకుపోవాలి: ఎస్పి
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో పలు సందర్భాలలో స్వాధీనం చేసుకున్న వాహనాల యజమానులు సరైన పత్రాలు చూపెట్టి వాహనాలను తీసుకవేళ్ళవచ్చునని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 55(ఆటోలు 09, కార్స్ 02, సుమో 01, బైక్స్ 43) వాహనాలను ఉన్నాయని బుధవారం ఎస్పి అఖిల్ మహాజన్ ఒక ప్రకటనలో తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్