రాజ‌మౌళికి కోపం తెప్పించిన కీర‌వాణి కొడుకులు (Video)

54చూసినవారు
ఆస్కార్ అవార్డు విజేత‌ ఎమ్‌.ఎమ్ కీర‌వాణి త‌న‌యుడు శ్రీ సింహా, క‌మెడియ‌న్ స‌త్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘మ‌త్తు వ‌ద‌ల‌రా 2’. అయితే ఈ సినిమాకు సరిగ్గా ప్ర‌మోష‌న్స్ అవ్వ‌ట్లే అని క్రియేటివ్‌గా ఒక వీడియోను వ‌దిలింది చిత్రయూనిట్. ఈ వీడియోలో మ‌త్తు వ‌ద‌ల‌రా 2 ప్ర‌మోష‌న్స్‌తో పాటు మ‌హేశ్- రాజ‌మౌళి కాంబోలో వ‌చ్చే సినిమాపై కూడా హింట్ ఇచ్చారు. ఇక ఆ అప్‌డేట్ ఏంటో మీరు చూసేయండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్