ED కస్టడీ నుంచి కేజ్రీవాల్ రెండో ఆదేశం

70చూసినవారు
ED కస్టడీ నుంచి కేజ్రీవాల్ రెండో ఆదేశం
లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ED కస్టడీ నుంచి పాలన సాగిస్తున్నారు. ఇప్పటికే నీటి సమస్యపై ఆయన ఆదేశాలిచ్చారని ఢిల్లీ మంత్రి ఆతిశి చెప్పగా, దీనిపై ED విచారణ జరుపుతోంది. తాజాగా మంగళవారం రెండో సారి ఆదేశాలిచ్చారని AAP పేర్కొంది. ఈ సారి ఆరోగ్య శాఖకు సంబంధించి ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. ED కంప్యూటర్, కాగితం ఇవ్వకున్నా కేజ్రీవాల్ ఆదేశాలివ్వడం చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత పోస్ట్